పవర్‌ లూమ్‌ చేనేతలకు ఏపీ సర్కార్‌ భారీ ఊరట | Sakshi
Sakshi News home page

పవర్‌ లూమ్‌ చేనేతలకు ఏపీ సర్కార్‌ భారీ ఊరట

Published Thu, Feb 22 2024 6:12 PM

Ap Govt Issued Orders Giving Electricity Subsidy To Power Loom - Sakshi

సాక్షి, విజయవాడ: పవర్ లూమ్ చేనేతలకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్‌కి 94 పైసలు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1 నుంచి 6 పైసలకి తగ్గించింది. పవర్ లూమ్స్ నిర్వహించే చేనేతలకు మేలు చేస్తూ ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: ఒక్క హామీతో...మారిన జీవన రేఖ

Advertisement
Advertisement