సాక్షి, అమరావతి: ప్రస్తుత కరోనా పరిస్థితులలోనూ పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గ్రామాల్లో పని కావాల్సిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ దాదాపు 31 లక్షల మంది ఈ పథకంలో పనులకు హాజరవుతున్నట్టు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. వలసలు ఎక్కువగా ఉండే విజయనగరం, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోనే అత్యధిక మంది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు.. సుమారు నెల రోజుల వ్యవధిలోనే ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు రూ. 751.29 కోట్లను వేతనాల రూపంలో చెల్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల రోజుల వ్యవధిలో 26.38 లక్షల కుటుంబాలకు సంబంధించి 40 లక్షల మంది ప్రయోజనం పొందినట్టు అధికారులు తెలిపారు. పని ప్రదేశాలలో కూలీలకు కరోనా భయాలు లేకుండా ఉపాధి పథకం సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
► ఎక్కువ మంది గుమికూడే అవకాశం లేకుండా ఒక్కో చోట గరిష్టంగా 30 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు.
► సాధ్యమైనంత వరకు కూలీ ఇంటికి సమీపంలోనే పనులు కల్పిస్తున్నారు. కూలీలు ఆటోల వంటి వాహనాల్లో కిక్కిరిసి వెళ్లాల్సిన అవసరం లేకుండా నడిచి వెళ్లే దూరంలోనే పనులు కల్పిస్తున్నారు.
► ప్రతిరోజు పనుల ప్రారంభానికి ముందు కూలీలందరినీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష చేస్తున్నారు. కరోనా లక్షణాలు లేకపోతేనే పనులకు అనుమతిస్తున్నారు.
► పని ప్రదేశంలో కూలీలతో తప్పనిసరిగా మాస్క్లు ధరింపచేస్తున్నారు. అలాగే చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు సబ్బులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తోంది.
విపత్తులోనూ పేదలకు ‘ఉపాధి’
Published Thu, May 6 2021 3:50 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కేజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సరెండర్
భీమిలి సీటు గెలిచి సీఎం జగన్ కి బహుమతిగా ఇస్తా...
పతంగుల పోటీలో ఘోరం.. గొంతు తెగి ఆరుగురు విలవిల.. 35 మందికి గాయాలు!
ఐటీతో రాజకీయ కుట్ర
నేటితో ప్రచారానికి తెర
ఫాగ్ కెనాన్ వాహనాల ప్రారంభం
పోలీస్ కమిషనర్ పేరుతో నకిలీ కాల్ లెటర్
ముస్లిం వ్యతిరేకి చంద్రబాబు
ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు
కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శన
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement