సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 నివారణకు తీసుకుంటున్న చర్యలను బ్రిటిష్ తాత్కాలిక హైకమిషనర్ జాన్ థాంప్సన్ ప్రశంసించారు. ఏపీలో జరుగుతున్న టెస్టులు, ట్రేసింగ్ చర్యలను ఆమె కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి భారత్లో బ్రిటిష్ తాత్కాలిక హైకమిషనర్ జాన్ థాంప్సన్, డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్ నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్లో జాన్ థాంప్సన్ ఏమన్నారంటే..
► ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం.
► కరోనా మరణాలు అదుపులో ఉండడం అభినందనీయం. వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటోంది.
► ఏపీ మెడ్టెక్ జోన్తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. కోవిడ్ నివారణ కోసం వాడే వైద్య పరికరాల తయారీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
► ఇంగ్లండ్కు చెందిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) భాగస్వామ్యం 108, 104 లాంటి అంబులెన్స్ల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు, టెక్నాలజీలకు దారితీస్తుంది. కాగా, కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాక బ్రిటన్ రావాల్సిందిగా సీఎం జగన్ను బ్రిటిష్ హైకమిషనర్ ఆహ్వానించారు.
సగటున రోజుకు 62వేల పరీక్షలు చేస్తున్నాం : సీఎం జగన్
► రాష్ట్రంలో సగటున రోజుకు 62వేల కరోనా పరీక్షలు చేస్తున్నాం.
► మరణాలు రేటు దేశం సగటుతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువ.
► కోవిడ్కు వ్యాక్సిన్ వచ్చేంత వరకూ మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం.
► 10వేలకు పైగా రెమిడెసివర్ ఇంజక్షన్లతో చాలామందికి మెరుగైన వైద్యాన్ని అందించాం.
► ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టిపెట్టాం. నాడు–నేడు ద్వారా అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం.
► 16 కొత్త మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు తీసుకువస్తున్నాం. గ్రామ, వార్డుల వారీగా క్లినిక్స్ నిర్మిస్తున్నాం.
► ఆక్స్ఫర్డ్ తయారుచేసిన వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
► బ్రిటన్ సహకారం మా రాష్ట్రానికి చాలా అవసరం. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం.
ఏపీలో టెస్టులు, ట్రేసింగ్ భేష్
Published Sat, Aug 8 2020 4:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement