రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
Published
Sat, Sep 18 2021 8:30 PM
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘ఓం ణమో’ పుస్తకాన్ని ఆయన తెలుగులోకి అనువదించారు. అందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఓం ణమోః నవలను కన్నడంలో శాంతినాథ దేసాయి రాశారు. కర్నూలు జిల్లాకు చెందిన రంగనాథ రామచంద్రరావు హైదరాబాద్లో స్థిరపడ్డారు.