Sakshi News home page

చరిత్రలో తొలిసారి నాయీ బ్రాహ్మణులకు టీటీడీ బోర్డులో చోటు

Published Sun, Aug 27 2023 5:52 AM

first time in history Nai Brahmins have a seat on the TTD board - Sakshi

కడప కార్పొరేషన్‌: సీఎం వైఎస్‌ జగన్‌కి నాయీ బ్రాహ్మణులు ఆజ­న్మాంతం రుణపడి ఉంటారని ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు సిద్దవటం యానాదయ్య అన్నారు.

శనివారం ఆయన ఆధ్వర్యంలో స్థానిక హెడ్‌పో­స్టాఫీసు వద్దనున్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి, సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. యానాదయ్య మాట్లా­డుతూ దేశ చరిత్రలో తొలిసారిగా టీటీడీ పాలక మండలిలో నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలి­పారు.

Advertisement
Advertisement