శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం | Sakshi
Sakshi News home page

టీటీడీ సమాచారం: శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

Published Tue, Jun 20 2023 8:04 AM

TTD News: Today June 20 Tirupati Crowd Status Live - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటల సమయం పడుతోంది. అలాగే.. దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు.

నిన్న(సోమవారం, జూన్‌ 19) శ్రీవారిని 69,879 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,510 మందిగా నమోదు అయ్యింది. ఇక తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లుగా తేలింది.

అదనపు లడ్డూ కౌంటర్లు.. టీటీడీ కీలక నిర్ణయం

Advertisement
Advertisement