●రూ.1,285 కోట్ల లబ్ధి | Sakshi
Sakshi News home page

●రూ.1,285 కోట్ల లబ్ధి

Published Mon, Nov 20 2023 1:58 AM

- - Sakshi

మైదుకూరు నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ పథకాలు వల్ల డైరెక్టు బెనిఫిట్‌ ట్రాన్సఫర్‌ ద్వారా రూ.1,285.28 కోట్లు అందించింది. నవరత్నాలు పథకాల్లో భాగంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన 1,38,099 మందికి సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా (డైరెక్టు బెనిఫిట్‌ ట్రాన్సఫర్‌) అందించింది. వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 88,677 మంది ఉన్నారు. వీరికి రూ. 787.36 కోట్లు సంక్షేమ పథకాల రూపేనా లబ్ధి చేకూరింది. అందులో బీసీలకు రూ.478.34 కోట్లు, ఎస్సీలకు రూ. 232.23 కోట్లు, ఎస్టీలకు రూ.21.06 కోట్లు, మైనార్టీలకు రూ.55.73 కోట్లు అందించారు. నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.334.10 కోట్లు అందింది. మొత్తంగా పరిశీలిస్తే రూ.1,619.38 కోట్లు సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌లో మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు చేరింది.

Advertisement
Advertisement