పెదవాగు ప్రాజెక్ట్కు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.42 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ప్రధానంగా మూడు గేట్లను మరమ్మతు చేయడం, ప్రధాన స్లూయీజ్లకు ఐరన్ రెయిలింగ్, గేట్లను పైకి, కిందకు దించేందుకు 12.5 హెచ్పీ సామర్థ్యం గల రెండు మెటార్లు, కాపర్ కేబుల్తోపాటు ఇతర పనులు చేపట్టనున్నారు. ఈ పనులను వర్షాకాలం నాటికి పూర్తి చేస్తారు. దీంతో వచ్చే ఖరీఫ్ సీజన్లో లీకేజీల సమస్య తొలగిపోయి, రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కాగా చాలాకాలం తర్వాత పెదవాగు ప్రాజెక్ట్కు మరమ్మతులు చేపడుతుండడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. దీనిపై ప్రాజెక్ట్ ఏఈఈ కేఎన్బీ కృష్ణ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పనులు ప్రారంభించామని, సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే పంటల సీజన్కు లీకేజీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
రూ.1.42 కోట్ల వ్యయంతో..
Published Fri, Mar 10 2023 12:22 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement