దుమ్ముగూడెం: మండలంలోని ఆర్లగూడెం – అడవిరామారం గ్రామాల మధ్య గల అటవీప్రాంతంలో గుప్త నిధుల కోసం తొవ్వేందుకు ప్రయత్నించిన వ్యక్తులను ఆర్లగూడెం గ్రామస్థులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. శనివారం రాత్రి రెండు గ్రామాల మధ్య గల అటవీప్రాంతంలో పసుపు, కుంకుమ ఇతర పూజా సామగ్రితో అటవీ ప్రాంతంలో తచ్చాడుతున్న కొంతమంది వ్యక్తులను గుర్తించిన ఆర్లగూడెం గ్రామస్తులు మిగతా వారికి సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఘటనా స్థలానికి వెళ్లగా కొందరు బైక్లపై పారిపోయారు. నలుగురు వ్యక్తులు దొరకడంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా భద్రాచలం – పాల్వంచకు చెందిన వ్యక్తులుగా చెప్పడంతోపాటు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో ‘గుప్త నిధుల’ ముఠా?
Published Sun, Nov 19 2023 12:18 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
Advertisement