● వర్షాలకు తడిసిన పత్తి | Sakshi
Sakshi News home page

● వర్షాలకు తడిసిన పత్తి

Published Tue, Dec 19 2023 12:16 AM

- - Sakshi

జిన్నింగ్‌ మిల్లుల వ్యాపారులకు రూ. కోటి నష్టం

జిన్నింగ్‌ మిల్లులో తడిసిన పత్తి

ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని నెల్లిపాకలో ఉన్న శ్రీరామ కాటన్‌ ఇండస్ట్రీస్‌ జిన్నింగ్‌ మిల్లులో నిల్వ ఉంచిన పత్తి తడిసిపోయింది. దీంతో కొనుగోలు చేసి నిల్వ ఉంచిన మిల్లు వ్యాపారులకు రూ. కోటి మేర నష్టం వాటిల్లింది. ఇటీవల రైతుల వద్ద వ్యాపారులు 2,350 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, 1,500 క్వింటాళ్ల పత్తి తడిసింది. వర్షంతో పత్తి తడిసి భారీగా నష్టపోయినట్లు వ్యాపారులు తెలిపారు.

– అశ్వాపురం

Advertisement
Advertisement