అపోలో హాస్పిటల్స్‌ ప్రెసిడెంట్‌గా మధు శశిధర్‌ | Sakshi
Sakshi News home page

అపోలో హాస్పిటల్స్‌ ప్రెసిడెంట్‌గా మధు శశిధర్‌

Published Mon, Mar 25 2024 6:20 AM

Apollo Hospitals Group appoints Madhu Sasidhar as President and CEO - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అపోలో హాస్పిటల్స్‌ ప్రెసిడెంట్, సీఈవోగా మధు శశిధర్‌ నియమితులయ్యారు. అపోలో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా 2023 అక్టోబర్‌లో ఆయన చేరారు. యూఎస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌ క్లినిక్‌ సంస్థలో పలు హోదాల్లో పనిచేశారు.

క్లీవ్‌ల్యాండ్‌ క్లినిక్‌ ట్రెడిషన్‌ హాస్పిటల్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఇంటర్నల్‌ మెడిసిన్, పల్మనరీ, క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. 

Advertisement
Advertisement