Sakshi News home page

తెలంగాణలో జియో ట్రూ5జీ సేవల విస్తరణ

Published Tue, Jun 6 2023 7:21 AM

Expansion of Jio True 5G services in Telangana - Sakshi

హైదరాబాద్‌: టెలికం దిగ్గజం జియో తాజాగా తెలంగాణలో తమ ట్రూ 5జీ సేవలను మరింతగా విస్తరించింది. ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలు సహా 850 ప్రాంతాల్లో సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాంతాలన్నింటిలోనూ 1జీబీపీఎస్‌ పైగా వేగంతో అపరిమిత డేటాను వెల్‌కమ్‌ ఆఫర్‌ ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు జియో ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో తమ ట్రూ 5జీ సర్వీసులు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement