లలితా జ్యువెల్లరీ అక్షయ తృతీయ ఆఫర్లు | Sakshi
Sakshi News home page

లలితా జ్యువెల్లరీ అక్షయ తృతీయ ఆఫర్లు

Published Thu, Apr 20 2023 4:51 AM

Lalithaa Jewellery Akshaya Tritiya Special offers on April 14 -24 - Sakshi

హైదరాబాద్‌: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా లలితా జ్యువెల్లరీ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది. అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు ఇస్తుంది. వజ్రాభరణాలకు క్యారెట్‌లో రూ.2000 తగ్గింపు అందిస్తుంది.

ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 24 వరకూ కొనసాగుతుంది. కస్టర్లంతా ఈ అద్భుతమైన ఆఫర్‌ను వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్‌ ఎం.కిరణ్‌ కుమార్‌ తెలిపారు. అందరి ఇళ్లలో బంగారం, వజ్రాలు, వెండి నిండాలని అక్షయ తృతీయ సందర్భంగా కుబేర లక్ష్మీని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement