పట్టభద్రుల ఓటర్లు : 3,81,181
ఉపాధ్యాయ ఓటర్లు : 27,694
పోలింగ్ కేంద్రాలు : 629
పట్టభద్రుల ఓటర్ల కోసం : 453
ఉపాధ్యాయ ఓటర్ల కోసం : 176
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు
వైఎస్సార్సీసీ – పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి
టీడీపీ – కంచర్ల శ్రీకాంత్
పీడీఎఫ్ – మీగడ వెంకటేశ్వర్రెడ్డి
బీజేపీ – సన్నారెడ్డి దయాకర్రెడ్డి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు
వైఎస్సార్సీసీ – పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి
టీడీపీ – పోటీలో ఎవ్వరూ లేరు
పీడీఎఫ్ – బాబురెడ్డి
బీజేపీ అనుబంధం – బ్రహ్మానందం