మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వబడిలో చదువుతున్నారు | Sakshi
Sakshi News home page

మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వబడిలో చదువుతున్నారు

Published Thu, Nov 23 2023 12:34 AM

- - Sakshi

మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వబడిలో చదువుతున్నారు

నా ఇద్దరు పిల్లల్ని పెనుమూరు జెడ్పీ హైస్కూల్‌లో చదివిస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక గతంలో ఎప్పుడూ చూడనంత మార్పు చూశాం. నేను చదువుకునే రోజుల్లో మా బడిలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు అన్ని మెరుగైన సౌకర్యాలు నాడు–నేడు పథకం ద్వారా కల్పించారు. పాఠశాలలో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకం బాగుంది. విద్యకు ప్రాధాన్యతనిచ్చి సర్కారు బడుల్లో ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం.

– పద్మావతి, విద్యార్థి తల్లి, తాటిమోగులపల్లె, పెనుమూరు మండలం

Advertisement
Advertisement