అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌పూల్‌లో విగతజీవిగా.. అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి

Published Wed, Jan 24 2024 10:51 AM

hyderabad person died in America - Sakshi

హైదరాబాద్, సాక్షి: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడ్ని వనస్థలిపురానికి చెందిన కరుణాకర్‌రెడ్డిగా గుర్తించారు.  స్విమ్మింగ్‌ పూల్‌లో మృతదేహంగా కనిపించాడాయన. 

కరుణాకర్‌ స్థానికంగా ఓ ఆయిల్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో పని చేస్తున్నట్లు సమాచారం. కరుణాకర్‌ మృతిపై ఆస్టిన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Advertisement
Advertisement