సాహసోపేత నిర్ణయం | Sakshi
Sakshi News home page

సాహసోపేత నిర్ణయం

Published Thu, Nov 16 2023 6:14 AM

-

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర చారిత్రాత్మకమైనది. జగనన్న పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు సామాజిక, ఆర్థిక న్యాయం జరుగుతోంది. రాజకీయంగా ఆయా వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టారు. వారిని ఏనాడూ ఓటుబ్యాంకుగా భావించలేదు. బడుగు, బలహీనవర్గాలకు గుర్తింపు తీసుకువచ్చేందుకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా బీసీ కులగణనకు శ్రీకారం చుట్టారు. ఇది సాహసోపేతమైన నిర్ణయం.

– చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే,

ప్రభుత్వ విప్‌, కొత్తపేట

Advertisement
Advertisement