యడ్లపాడు: ‘మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలంటూ’ శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణం నుంచి తిరుమలకు చేపట్టిన పాదయాత్ర ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోకి ప్రవేశించింది. వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యాదవసంఘం అధ్యక్షులు గురునాథ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర బృందానికి బోయపాలెంలో గ్రామ సర్పంచి వడ్డేపల్లి నరసింహారావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురునాథ యాదవ్ మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన టెక్కలి పట్టణం నుంచి ప్రారంభమైన తమ పాదయాత్ర సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర కొనసాగుతుందన్నారు. ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మీదుగా డిసెంబర్ ఐదో తేదీన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని చేరుకుంటామని చెప్పారు. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి పాదయాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పాదయాత్ర బృందంలో కుమారస్వామి, పి.పాపారావు, కె.నవీన్, సాయికుమార్, కె.జగదీష్ ఉన్నారు.
వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలంటూ పాదయాత్ర
Published Mon, Nov 27 2023 1:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement