గుంటూరుఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో గుంటూరు డివిజన్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు గుంటూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి పి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. డీఈవో కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని 107 ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, గురుకుల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కుల సాధనకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదనపు తరగతుల నిర్వహణతోపాటు విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు సూచించినట్లు చెప్పారు. సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయుల కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి, అవసరమైన ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామన్నారు. డివిజన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల పరిధిలో తనిఖీలు నిర్వహిస్తూ, అకడమిక్ పరంగా ప్రగతి, ఉపాధ్యాయుల బోధనా తీరు, విద్యార్థుల హాజరును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. గైర్హాజరవుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారిని ప్రతి రోజూ పాఠశాలకు పంపే విధంగా ఉపాధ్యాయులు ప్రేరణ కల్పిస్తున్నారని చెప్పారు.
నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
Published Tue, Nov 28 2023 2:20 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement