పనిభారం తగ్గింది | Sakshi
Sakshi News home page

పనిభారం తగ్గింది

Published Sun, Dec 17 2023 10:34 AM

- - Sakshi

టెన్త్‌ నామినల్‌ రోల్స్‌ సమర్పించడంలో ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్‌ విధానం ఎంతో బాగుంది. ప్రతి విద్యార్థి నామినల్‌ రోల్‌ను భౌతికంగా పూరించేందుకు గంటల కొద్దీ సమయం వెచ్చించాల్సి ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ విధానం ఎంతో బాగుంది. మా పాఠశాల నుంచి టెన్త్‌ పరీక్షలకు హాజరు కానున్న 130 మంది విద్యార్థినుల నామినల్‌ రోల్స్‌ను క్యాంపస్‌ దాటి బయటకు వెళ్లకుండా ఆన్‌లైన్‌ ద్వారా పంపాం. ప్రభుత్వం తీసుకున్న వస్తున్న సంస్కరణలు, నూతన విధానాలు ఎంతో బాగున్నాయి.

బి.విజయలక్ష్మి,

హెచ్‌ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, గుంటూరు

Advertisement
Advertisement