Sakshi News home page

స్థలం ఆక్రమణపై..

Published Tue, Dec 19 2023 1:28 AM

-

మిలటరీలో విధులు నిర్వర్తించి, 2002లో పదవీ విరమణ పొందా. ఇక జీవనాధార నిమిత్తం 2010లో కేంద్రం పెదకాకాని పరిధిలో అగతవరప్పాడులో 42 సెంట్ల భూమి సాగుకై మంజూరు చేశారు. ఆ భూమిలో గేదెలకు మేత వేసుకుంటూ ఉన్నా. ఇక 2012లో ఆ స్థలంపై హక్కులు ఉన్నాయంటూ పలువురు కోర్టులో కేసు వేయగా, 2021లో అనుకూలంగా తీర్చునిచ్చారు. అయితే సదరు స్థలాన్ని అక్రమించానని, వాహనాలను అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసి లోనికి వెళ్లనీయడం లేదు. స్థలం ఇప్పించగలరు.

–లంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వల్లభాపురం, కొల్లిపర.

Advertisement

తప్పక చదవండి

Advertisement