No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Feb 27 2024 1:16 AM

-

కేయూ క్యాంపస్‌: కేయూలో ఈనెల 27, 28 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆ సెమినార్‌ డైరెక్టర్‌ ఆచార్య కె.రాజేందర్‌ సోమవారం తెలిపారు. కేయూలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల, ఇండియన్‌ అకౌంటింగ్‌ అసోసియేషన్‌ వరంగల్‌ బ్రాంచ్‌ సంయుక్తంగా ఈసదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘లీవరేజింగ్‌ సస్టెయినబుల్‌ ఫైనాన్స్‌ ఫర్‌ ఎకనా మిక్‌ డెవలప్‌మెంట్‌ ఎమర్జింగ్‌ చాలెంజెస్‌ అండ్‌ సొల్యూషన్స్‌’ అంశంపై ఈసదస్సు కొనసాగుతుందని పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనాలని కోరారు.

Advertisement
Advertisement