సాంకేతిక మార్పులతో శస్త్రచికిత్సలు సులభం | Sakshi
Sakshi News home page

సాంకేతిక మార్పులతో శస్త్రచికిత్సలు సులభం

Published Mon, Mar 27 2023 4:34 AM

జాతీయ సదస్సును ప్రారంభిస్తున్న బూర నర్సయ్యగౌడ్‌   - Sakshi

రాయదుర్గం: వైద్య రంగలో ప్రస్తుతం వస్తున్న సాంకేతిక మార్పులతో నేటి తరం వారికి శస్త్ర చికిత్సలు చేయడం సులభంగా మారిందని సీనియర్‌ సర్జికల్‌ గ్రాస్ట్రోంట్రోలజిస్ట్‌, మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్యగౌడ్‌ పేర్కొన్నారు. నల్లగండ్లలోని సిటిజన్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో నానక్‌రాంగూడ లోని షరటాన్‌హోటల్‌లో ‘పునరావృత్త ఇన్సిషినల్‌ హెర్నియా’ అనే అంశంపై 4వ జాతీయ లైవ్‌ వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వైద్యాధికారులు డాక్టర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, డాక్టర్‌ దీపక్‌శర్మ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement