ఫిలింనగర్: పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రామ్లో భాగంగా వివిధ విభాగాల అధికారుల బృందం సోమవారం జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని పద్మాలయ అంబేడ్కర్నగర్ బస్తీలో పర్యటించింది. కార్యక్రమ నోడల్ అధికారి, జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ డివిజన్ డీఈ హరేరామ్, యూబీడీ విభాగం అధికారి వెంకట్, శానిటేషన్ ప్రతినిధి కృష్ణ, ఎలక్ట్రిసిటీ విభాగం అధికారి ఆనంద్, జలమండలి అధికారి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ ఏఈ జయచంద్ర తదితరులు సమావేశంలో పాల్గొని స్థానికుల సమస్యలు తెలుసకోవడమే కాకుండా పరిష్కారానికి నోచుకునే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. సంవత్సరాల క్రితం వేసిన డ్రెయినేజీ పైప్లైన్లు ప్రస్తుతం పెరిగిన నివాసాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల తరచూ సీవరేజి సమస్య తలెత్తుతున్నదని మ్యాన్హోళ్లకు లీకవుతున్నాయని డ్రెయినేజీ పైపులు పెద్దవి వేయాలని స్థానికులు అధికారులను కోరారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే నివాసాలకు, రహదారులకు అడ్డుగా కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు ఉన్నాయిన వాటిని మరో చోటకు మార్చాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న మంచినీటి సమయాన్ని మరో పది నిమిషాలు పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి
Published Tue, Apr 18 2023 4:40 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement