ఎన్నికల పరిశీలకులు వీరే.. | Sakshi
Sakshi News home page

ఎన్నికల పరిశీలకులు వీరే..

Published Sat, Nov 11 2023 4:28 AM

-

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లాలో ఎన్నికల పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం 8 మంది ఐఏఎస్‌ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు.

అధికారులు, వారు పరిశీలించనున్న నియోజకవర్గాలు.. ఫోన్‌ నంబర్లు ఇలా..

మలక్‌పేట్‌ – అంబర్‌ పేట్‌: యతీంద్ర ప్రసాద్‌ (81259 71984)

చార్మినార్‌ – చాంద్రాయణ గుట్ట: సమీర్‌ వర్మ (81259 72478)

ఖైరతాబాద్‌ – జూబ్లీహిల్స్‌: జె.జయకాంతన్‌ (81259 67488)

సనత్‌నగర్‌ – నాంపల్లి : డా.అహ్మద్‌ ఇక్బాల్‌ (81259 72156)

కార్వాన్‌ – గోషామహల్‌: కవిత రాము (81259 71991)

యాకుత్‌పురా – బహదూర్‌పురా: దీపాంకర్‌ సిన్హా (81259 72009)

సికింద్రాబాద్‌ – సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌:

గాయత్రి కృష్ణన్‌ (81259 72486)

ముషీరాబాద్‌: సచీంద్ర ప్రతాప్‌ సింగ్‌ (81259 72490)

Advertisement
Advertisement