శుభాల శోభకృత్‌ | Sakshi
Sakshi News home page

శుభాల శోభకృత్‌

Published Thu, Mar 23 2023 12:46 AM

జగిత్యాల: పంచాంగ శ్రవణం గావిస్తున్న వేద పండితులు - Sakshi

కొండగట్టు : పంచాంగ శ్రవణం చేస్తున్న ప్రధాన అర్చకులు

జగిత్యాలజోన్‌: పచ్చడి పంపిణీ చేస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత తదితరులు

జగిత్యాల/జగిత్యాలజోన్‌/ కొండగట్టు: తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృత్‌ నామ(ఉగాది) సంవత్సరం సందర్భంగా జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రజలు వేడుకలు జరుపుకున్నారు. ఉదయమే ఇళ్లలో ప్రత్యేక పూజలుచేసిన భక్తులు.. ఆ తర్వాత సమీప ఆలయాలను దర్శించుకున్నారు. కొత్త సంవత్సరంలో తమ కుటుంబాలను చల్లంగా చూడాలని మొక్కుకున్నారు. సాయంత్రం వేళ వేదపండితులు పంచాంగ శ్రవణం గావించారు. ఉగాది ప్రత్యేకత గురించి వివరించారు. పలువురు ప్రముఖులు షడ్రుచుల పచ్చడి పంపిణీ చేశారు. కవులు సమ్మేళనాలతో మైమరపించారు.

1/2

2/2

Advertisement
Advertisement