అలంపూర్: ఎన్నికలకు ఈవీఎంల కమిషనింగ్ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. అలంపూర్ చౌరస్తా మార్కెట్యార్డులో నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి ఈవీఎంలు, సీయూ, బీయూ, వీవీ ప్యాట్ల కమిషనింగ్ను ఈవీఎంల ఇంజినీర్లతో కలిసి కమిషనింగ్ చేసే విధానాన్ని పరిశీలించారు. 31 టేబుల్స్ను ఏర్పాటు చేసి పీఓ, ఏపీఓలు 31 మంది సెక్టోరియల్ అధికారులు పంపిణీకి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో 290 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన 362 కంట్రోల్ యూనిట్లు 362 బ్యాలెట్ యూనిట్లు కమిషనింగ్ చేసినట్లు వివరించారు. అదేవిధంగా మానవపాడులోని జెడ్పీహెచ్ఎస్లోని పోలింగ్ బూత్ 216 నుంచి 220 వరకు తనిఖీ చేసినట్లు తెలిపారు. ఇటిక్యాల మండలంలోని కోదండాపూర్ జెడ్పీహెచ్ఎస్లోని 34, 35 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.
ఈవీఎంలు కమిషనింగ్ చేసి సిద్ధంగా ఉంచాలి
Published Fri, Nov 24 2023 1:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement