కామారెడ్డి క్రైం: అభ్యర్థుల ఖర్చులను పక్కాగా లెక్కించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఖర్చునూ లెక్కించాలని ఎంసీఎంసీ, సోషల్ మీడియా, వ్యయ పరిశీలన నోడల్ అధికారులకు సూచించారు. అభ్యర్థులు ప్రచారాలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ముందస్తు అనుమతులు పొందినదీ, లేనిదీ పరిశీలించాలన్నారు. ప్రధానంగా సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రకటనలకు అనుమతులు లేకపోతే వెంటనే నోటీసులు ఇచ్చి అభ్యర్థుల ఖర్చులో నమోదు చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎంసీఎంసీ కమిటీ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, సతీష్ యాదవ్, శాంతికుమార్, ప్రవీణ్, నోడల్ అధికారి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఖర్చులను పక్కాగా లెక్కించాలి
Published Tue, Nov 21 2023 1:16 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేకతలు
టీడీపీ హయాంలో అన్నీ అవకతవకలే...
No Headline
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులివీ..
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
పెళ్లి ఫోటోలు డిలీట్.. ఎయిర్పోర్ట్లో మెరిసిన స్టార్ కపుల్!
లోయలోకి దూసుకెళ్లిన ఆటో
జగనన్నతోనే పేదల జీవితాల్లో వెలుగులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement