ఆ.. రోడ్డంటేనే భయం | Sakshi
Sakshi News home page

ఆ.. రోడ్డంటేనే భయం

Published Tue, Feb 13 2024 12:48 AM

- - Sakshi

కరీంనగర్‌ జిల్లా వైద్యశాఖలో పనిచేసి, రిటైరైన ఓ మహిళా ఉద్యోగిని ఇటీవల కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయపడింది. స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందింది.

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు జనవరి 26 గణతంత్ర వేడుకల కోసం ట్రై మోటార్‌ సైకిల్‌పై కరీంనగర్‌ వచ్చాడు. తిరిగి వెళ్తుండగా

ఓలారీ మరో లారీని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అతని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడి, మృతిచెందాడు.

Advertisement
Advertisement