జన్నారం: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి, రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన పార్టీకే గల్ఫ్ కార్మికులందరూ మద్దతు తెలపాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లెడ భూమన్న సూచించారు. జన్నారంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దుబాయ్, బొగ్గుబా యి, బొంబాయి అంటూ గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఉపాధికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికులు వివిధ కారణాలతో అర్థంతరంగా చనిపోతున్నారని తెలిపారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టి ఆదుకునే పార్టీకి మద్దతు తెలుపాలని సంఘం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికులు పోటీలో నిలబెట్టామని తెలిపారు. సమావేశంలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
‘గల్ఫ్ బోర్డు హామీ ఇచ్చిన వారికే మద్దతు’
Published Mon, Nov 20 2023 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
Advertisement