పెనమలూరు: జేఎన్టీయూకే ఇంటర్ కాలేజీ ఈత పోటీల్లో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు పతకాల పంట పండించారు. ఇటీవల నరసరావుపేటలో జరిగిన జేఎన్టీయూ ఈత పోటీల్లో ఐదుగురు విద్యార్థులు ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచారు. 50, 100, 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50, 100, 200, 800 మీటర్ల ఫ్రీస్టైల్, 50, 100, 200 మీటర్ల బ్రెస్టు స్ట్రోక్ విభాగంలో 15 బంగారు, ఏడు రజత, రెండు కాంశ్య పతకాలు సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా కాలేజీలో శనివారం పతకాలు సాధించిన విద్యార్థులు జి.శశివర్థన్, సీహెచ్.మౌనిక, ఎస్.కీర్తన, ఎం.దేవీదుర్గసుదీష్ణ, ఆర్.గిరీష్కుమార్ను ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ పోతిన రఘు తదితరులఅభినందించారు.
ఈత పోటీల్లో పతకాల పంట
Published Sun, Dec 10 2023 2:10 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement