కర్నూలు(అగ్రికల్చర్): జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనేది ఎన్ఆర్ఈజీఎస్ లక్ష్యం. ఇప్పటి వరకు దాదాపు 3000 కుటుంబాలు 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనుంది. ఈ లోపు 90 నుంచి 99 రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న అన్ని కుటుంబాలకు 100 రోజులు పని కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు అవసరమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. 90 నుంచి 99 రోజుల మధ్య పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు జిల్లాలో 15,448 ఉన్నాయి. ఈ కుటుంబాలను ఉపాధి పనులకు రప్పించి 100 రోజుల పనులు పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి ఏపీడీలు, పీవో,ఏపీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు. ఇప్పటికే మండలాలు, గ్రామాల వారీగా కుటుంబాల పనిదినాల జాబితాలను ఏపీడీలు, మండల స్థాయి అధికారులకు పంపారు. ఆయా కుటుంబాలకు 100 రోజులు పనులు కల్పిస్తే.. ఈ ఏడాది దాదాపు 20 వేల కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఉపాధి పనులు కల్పించినట్లవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వంద పనిదినాల పూర్తికి చర్యలు
Published Mon, Mar 20 2023 2:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement