త్వరలోనే యాజమాన్య హక్కు పత్రాలు | Sakshi
Sakshi News home page

త్వరలోనే యాజమాన్య హక్కు పత్రాలు

Published Mon, Oct 30 2023 1:38 AM

- - Sakshi

భూమి కొనుగోలు పథకానికి సంబంధించి మా కార్యాలయంలో తనఖాలో ఉన్న హక్కు పత్రాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. భూ యాజమాన్య హక్కు పత్రాలను ప్రభుత్వమే ముద్రించి పంపింది. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లాలో హక్కు పత్రాలను అందించనున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన హక్కు పత్రాల్లో లబ్ధిదారుని పేరు, చిరునామా, విస్తీర్ణం, హద్దులు తదితర వివరాలన్నీ ఉన్నాయి.

– ఎస్‌ శ్రీనివాసకుమార్‌, ఈడీ, ఎస్‌సీ కార్పొరేషన్‌

Advertisement
Advertisement