కౌలు రైతులను ఆదుకున్నారు | Sakshi
Sakshi News home page

కౌలు రైతులను ఆదుకున్నారు

Published Wed, Nov 22 2023 1:54 AM

- - Sakshi

నాకు మూడుఎకరాల పొలం ఉంది. అదనంగా మరో 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఖరీఫ్‌, రబీ సాగు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.13,500తో పురుగుల మందులతో పాటు విత్తనాలు కొనుగోలు చేసుకుంటున్నా. గతంలో వ్యవసాయానికి పెట్టుబడి కోసం అప్పులు చేసేవాళ్లం. ఇప్పు డు ఆ పరిస్థితి లేదు. సకాలంలో మందులు,విత్తనాలు అందుతున్నాయి. విపత్తుల సమయంలో పంటలు నష్టపోతే ఈ–క్రాప్‌ బుకింగ్‌ చేసుకున్న రైతులందరికీ పారదర్శకంగా ఇన్సూరెన్స్‌ నగదు అందుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కౌలు రైతులను ఆదుకున్నారు. – తిక్కన్న,కౌలు రైతు, మొలగవల్లి, ఆలూరు మండలం

Advertisement
Advertisement