తొలి ఓటు | Sakshi
Sakshi News home page

తొలి ఓటు

Published Fri, Nov 17 2023 1:20 AM

- - Sakshi

శుక్రవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

సాక్షి, మహబూబాబాద్‌: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధంలాటింది. సరైన పాలకుడిని ఎన్నుకోవడంలో ఓటే కీలకం. కాగా జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన 19,588మంది యువతీ యువకులు నూతనంగా ఓటరుగా నమోదై.. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును సక్రమంగా వినియోగించుకుంటామని తెలుపుతున్నారు. సమస్యలు పరిష్కరించే నిస్వార్థ నాయకులు, అభివృద్ధి, విజన్‌, ఉన్నతవిద్యావంతుడు, నిత్యం జనాల్లో ఉండే, విద్యాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నాయకులను ఎన్నుకుంటామని నూతన ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లిబుచ్చారు.

జిల్లాలో 19,588 మంది

కొత్త ఓటర్లు

మొదటిసారి ఓటు హక్కు

వినియోగానికి ఉత్సాహం

సరైన పాలకులను

ఎన్నుకుంటామంటున్న యువత

ఉద్యోగ, ఉపాధికి మార్గం

చూపాలని డిమాండ్‌

న్యూస్‌రీల్‌

Advertisement
Advertisement