మరికల్: చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ నుంచి వెలువడే కాలుష్యంతో రైతులను సంక్షోభంలోకి నెట్టొద్దని తెలంగాణ విద్యా వంతుల వేదిక నాయకుడు బైరెడ్డి సతీష్రెడ్డి అన్నారు. ఆదివారం కంపెనీ ఎదురుగా చేట్టిన రిలే దీక్షలో ఆయన మాట్లాడుతూ.. కంపెనీకి వ్యతిరేకంగా రైతులు రెండేళ్ల నుంచి పోరాటాలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. ఇథనాల్ కంపెనీ వల్ల భవిష్యత్లో కెమికల్ వెలువడి ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. వెంటనే కంపెనీ రద్దు చేసేందుకు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని రైతులకు మద్దతుగా పోరాటం చేయాలన్నారు. లేకుంటే రాబోవు ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యాయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవచారి, లక్ష్మయ్య, నాగభూషణ, చంద్రశేఖర్, శివారెడ్డి, శ్రీదేవి, మురళీధర్గుప్తా పాల్గొన్నారు.
రైతులను సంక్షోభంలో నెట్టొద్దు
Published Mon, Aug 21 2023 12:42 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement