విశేష స్పందన వచ్చింది | Sakshi
Sakshi News home page

విశేష స్పందన వచ్చింది

Published Sun, Dec 10 2023 12:50 AM

- - Sakshi

ర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి తొలి రోజునే మహిళల నుంచి విశేష స్పందన లభించింది. ఎంతో సంతోషంగా ప్ర యాణం చేశారు. ప్రభుత్వానికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రీజియన్‌లో ప్రతి రోజు దాదాపు 2.50లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. 2.45లక్షల మంది కేవలం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణం చేస్తుండగా ప్రతి రోజు లక్షకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో రీజియన్‌లో ఎంతమంది మహిళలు ప్రయాణం చేసింది ఒక అంచనాకు వస్తాం.

– వి.శ్రీదేవి, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌, మహబూబ్‌నగర్‌

Advertisement
Advertisement