మహబూబ్నగర్ న్యూటౌన్: గ్రామాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అమలు తీరుపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రోజు ఉదయమే గ్రామాలకు చేరుకుని క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, శానిటేషన్ వంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలన్నారు. ఉపాధి పనుల్లో కూలీల నమోదును పెంచాలన్నారు. సమయానికి చెల్లింపులు చేయాలని, మస్టర్ రోల్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. పంచాయతీ ఆస్తులు, భవనాల వివరాలను, 10 శాతం లేఅవుట్లతో సహా పూర్తి వివరాలను సేకరించి సమర్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో విద్యుత్ బిల్లులు అనవసరంగా పెరిగిపోకుండా మోటార్లు వినియోగించాలని, నిర్దేశించిన ప్రకారం విద్యుత్ బిల్లులు చెల్లించాలని సూచించారు. ఇంటి పన్నులపై దృష్టి సారించి నూరుశాతం వసూలు చేయాలన్నారు. జిల్లాలో కేవలం 40 శాతం మాత్రమే పన్ను వసూలు ఉందని, దీన్ని పెంచాలన్నారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని, పంపిణీ చేసిన స్పోర్ట్స్ కిట్లను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం నర్సరీల ఏర్పాటులో బ్యాగ్ ఫిల్లింగ్, విత్తనాలు వేయటం వంటి పనులను చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద నాటే ఉద్యాన మొక్కలపై దృష్టి సారించి త్వరితగతిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. డీఆర్డీఓ యాదయ్య, డీపీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ జ్యోతి, డీఎఫ్ఓ సత్యనారాయణ, హార్టికల్చర్ ఏడీ సాయిబాబా పాల్గొన్నారు.
పారిశుద్ధ్యం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
Published Sat, Dec 16 2023 12:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement