ఎదురెదురుగా కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురి దుర్మరణం | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురి దుర్మరణం

Published Mon, Dec 25 2023 12:56 AM

ఘటనా స్థలంలో నుజ్జునుజ్జయిన రెండు కార్లు  - Sakshi

ఎదురెదురుగా కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురి దుర్మరణం

వైద్యం చేసుకుని వెళ్తూ ఒకరు..ఉద్యోగంలో చేరేందుకు వెళ్తూ మరొకరు

బాధితులు కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తింపు

రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన

అమ్మా.. ఎక్కడ ఉన్నావ్‌..

మక్తల్‌ మండలం జక్లేర్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్లలోనూ బెలూన్‌ లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెంచిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో అవిస్మిత ‘అమ్మా.. ఎక్కడ ఉన్నావ్‌’ అంటూ బోరున విలపించి అక్కడికక్కడే మృతిచెందిందని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. నీళ్లు తాగించే ప్రయత్నం చేసినా ఫలి తం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement