సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ కృషి | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ కృషి

Published Wed, Nov 22 2023 12:16 AM

- - Sakshi

మంచిర్యాలఅర్బన్‌: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ తెలంగాణ నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పర్వతి సత్యనారాయణ అ న్నారు. మంచిర్యాల పీఆర్టీయూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స మావేశంలో ఉపాధ్యాయుల సమస్యలు, పరి ష్కారంపై చర్చించారు. అనంతరం జిల్లా క మిటీని ప్రకటించారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా ధరణికోట వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శిగా సూరినేని గంగాధర్‌ ఎన్నికయ్యారు. అసోసియేటెడ్‌ అధ్యక్షులుగా సాంబయ్య, సా గర్‌, మహిళా ఆసోసియేటెడ్‌ అధ్యక్షులుగా ఆర్‌.రాధాలత, విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా రామ్మోహన్‌రావు, బోయిని శ్రీనివాస్‌, పర్వతి శ్రీనివాస్‌, సత్యనారాయణరావు, మహిళా ఉ పాధ్యక్షులుగా సరోజ, జ్యోతి, కార్యదర్శులు గా సహదేవ్‌, వెంకటేశ్‌, మహిళా కార్యదర్శులుగా వైలెట్‌మేరీ, సీహెచ్‌ సుజాత ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు రవికాంత్‌రావు, ఎన్నికల పరిశీలకుడిగా కుమార్‌ వ్యవహరించారు.

1/2

2/2

Advertisement
Advertisement