‘‘మన ఎదుగుదలను పోల్చిచూసుకోవడానికి మన పుట్టినరోజులు చాలా ఉపయోగపడతాయి. అందుకే పుట్టిన రోజుకు తప్పనిసరిగా ప్రాముఖ్యత ఇవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో మంచి విజయాలు అందుకుని, ఫామ్లో ఉన్నారాయన. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా అనిల్ రావిపూడి పంచుకున్న విశేషాలు.
► దర్శకుడిగా నా ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉంది. నాతో సినిమా చేసిన స్టార్స్ అందరూ నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు.. ప్రతిసారి వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాను. ఈ ప్రయాణంలో ‘దిల్’ రాజుగారి సహాయం కూడా మరువలేనిది.
► నాకు సినిమాయే ఎనర్జీ. సినిమా అంటే నాకు స్వర్గం.. స్వర్గంలో ఉన్నవారెవరైనా నీరసంగా ఉంటారా? అందుకే ఎప్పుడూ ఎనర్జిటిక్గా ఉంటాను. అలానే ఈ ఎడాది నాకు అన్ని రకాలుగా గుర్తుండే సంవత్సరం. ఈ ఏడాది మా కుటుంబం పెద్దది అయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మాకు బాబు (అజయ్ సుర్యాంశ్) పుట్టాడు. సినిమా బ్లాక్బాస్టర్ హిట్ అయింది.
► ‘ఎఫ్ 2’ అనేది దర్శకుడిగా నన్ను మార్చేసిన సినిమా. యాక్షన్ సబ్జెక్ట్స్ చేస్తున్న నాకు పూర్తి ఫ్యామిలీ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో ‘ఎఫ్2’ సినిమా చేశా. 2019 సంక్రాంతిని నవ్వుల మయం చేసేసింది ఆ సినిమా. ‘దిల్’ రాజుగారి బ్యానర్లో వచ్చిన సినిమాలన్నింట్లో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అదే అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ను సిద్ధం చేసే పనిలో ఉన్నాను. ‘ఎఫ్ 3’లో మరింత ఫన్ ఉంటుంది. డిసెంబర్ 14 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. ప్రస్తుతం అందరూ కరోనాకు మందు కనుక్కొనే పనిలో ఉన్నారు. ఈలోపల మేము ‘ఎఫ్ 3’తో నవ్వుల వ్యాక్సిన్ను సిద్ధం చేస్తాం.
నవ్వుల వ్యాక్సిన్ సిద్ధం చేస్తాం
Published Mon, Nov 23 2020 12:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వంశీచంద్ అభ్యర్థి కాదు.. రేవంత్ షాడో
ఈవీఎంల స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట బందోబస్తు
ప్రతి అంశంపై అవగాహన ఉండాలి
ఎఫ్ఎస్టీపీని పరిశీలించిన ప్రతినిధి
ఈదురుగాలుల బీభత్సం
11న జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు న్యాయం
ఉల్లి క్వింటా రూ.2,400
అధికారం వెంటే నేతలు..!
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement