● ఉదయం 11 గంటలకు ప్రత్యేక చాపర్లో పోచంపల్లికి చేరుకుంటారు.
● 11 గంటల నుంచి 11.20 గంటల వరకు శ్రీరంజన్ వీవ్స్ యూనిట్ను సందర్శించి అక్కడ మల్టీ వీవింగ్ యూనిట్, ట్విస్టింగ్ యూనిట్ను పరిశీలిస్తారు
● 11.25 గంటల నుంచి 11.40 గంటల వరకు వరకు బాలాజీ ఫంక్షన్హాల్లో థీమ్ పెవిలియన్ను సందర్శిస్తారు.
● 11.40 గంటల నుంచి 11.45 గంటల వరకు ఛరఖా వీవింగ్ రూమ్ను సందర్శిస్తారు. వినోబాభావే చిత్రపటానికి నివాళులర్పిస్తారు. అనంతరం ఫొటో గ్యాలరీని తిలకిస్తారు.
● 11.45 నుంచి 11.55 గంటల వరకు సభావేదిక వద్దకు చేరుకుంటారు.
● 11.55 నుంచి 12.05 గంటల వరకు కేంద్ర ప్రభుత్వ జౌళీ శాఖ సెక్రటరీ రచన సాహా స్వాగత ఉపన్యాసం చేస్తారు. అనంతరం ముగ్గురు చేనేత కార్మికుల చేత రాష్ట్రపతికి సన్మానం, రాష్ట్రపతితో చేనేత కార్మికులు తమ అనుభవాలను పంచుకుంటారు.
● మధ్యాహ్నం 12.05 నుంచి 12.15 గంటల వరకు చేనేత కార్మికులతో ముఖాముఖి.
● 12.15 నుంచి 12.20 గంటల వరకు జాతీయ గీతాలాపన.
● 12.20 నుంచి 12.30 గంటలకు పోచంపల్లి నుంచి హెలిపాడ్ వద్ద చేరుకుంటారు.
● 12.40 గంటలకు పోచంపల్లి నుంచి తిరుగు ప్రయాణం.