సంగమేశ్వరాలయం కనువిందు | Sakshi
Sakshi News home page

సంగమేశ్వరాలయం కనువిందు

Published Thu, Nov 9 2023 1:14 AM

- - Sakshi

బయటపడేందుకు చేరువలో సంగమేశ్వరాలయం

కొత్తపల్లి: మండల పరిధిలోని సంగమేశ్వరాలయం కృష్ణా జలాల నుంచి బయల్పడుతున్న దృశ్యం కనువిందు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక పలు ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు కృష్ణా జలాల మధ్యలో ఓ ద్వీపాన్ని తలపిస్తూ.. నీటితో తేలియాడుతుందా అన్నట్లు ఉన్న సంగమేశ్వరాలయం, పక్కనే నల్లమల అటవీ అందాలను చూసి మంత్ర ముగ్దులవుతున్నారు. బుధవారం సంగమేశ్వరం వద్ద కృష్ణా (సప్తనదుల సంగమ)జలాల్లో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ సంగమేశ్వర ద్వీపం కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
Advertisement