కర్నూలు(అగ్రికల్చర్): కరువు మండలాల్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేసేందుకు నివేదికలు తయారు చేయడంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు నిమగ్నమై ఉన్నారు. సవరించిన స్టేట్ డిజాస్టర్ రిలీఫ్పండ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతుల పేర్లు, ఆధార్, బ్యాంకు ఖాతా తదితర పూర్తి వివరాలతో ఈ నెల 29వ తేదీ సాయంత్రానికి నివేదికలు పంపాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం నాటి కి 10 మండలాల నుంచి పూర్తి స్థాయి నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని కరువు మండలాల నుంచి వచ్చిన నివేదికలను బుధవారం జిల్లా స్థాయిలో క్రోడికరించి కలెక్టర్ డాక్టర్ జి. సృజన ద్వారా ప్రభుత్వానికి పంపాల్సి ఉంది.
ఇన్పుట్ సబ్సిడీ నివేదికలపై కసరత్తు
Published Wed, Nov 29 2023 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement