మహబూబ్‌నగర్‌కు ‘బండి’ | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌కు ‘బండి’

Published Fri, Nov 17 2023 1:12 AM

- - Sakshi

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ శుక్రవారం మహబూబ్‌నగర్‌కు రానున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరనున్నారు. జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బొక్కలోనిపల్లి చౌరస్తాకు వెళ్లి కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు వన్‌టౌన్‌ చౌరస్తా, పాత గ్రంథాలయం, పాన్‌చౌరస్తా మీదుగా క్లాక్‌టవర్‌ చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో బీజేపీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.

1/2

2/2

Advertisement
Advertisement