Delhi liquor scam: మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు | Sakshi
Sakshi News home page

Delhi liquor scam: మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

Published Sun, Apr 7 2024 4:35 AM

Delhi liquor scam: Manish Sisodia judicial custody extended till April 18 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీíÙయల్‌ కస్టడీకి పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)అధికారులు ఆయన్ను శనివారం ఢిల్లీ లోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు.

ఈనెల 18వ తేదీ వరకు జ్యుడీíÙయల్‌ కస్ట డినీ పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మనీశ్‌ సిసోడియా జైలులోనే ఉన్నారు.

Advertisement
Advertisement