Sakshi News home page

ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన ప్రధాని మోదీ

Published Tue, Dec 21 2021 11:17 AM

President, PM Attend Wedding Reception of VP M Venkaiah Naidu Granddaughter - Sakshi

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నీహారిక వివాహ ఆశీర్వచన కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, సీజేఐ ఎన్‌వీ రమణ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, వివిధ రాజకీయపార్టీల ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  

చదవండి: (ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement