ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

Published Wed, Jun 7 2023 12:46 AM

వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న స్పీకర్‌, ప్రభుత్వవిప్‌, అధికారులు 
 - Sakshi

కామారెడ్డి క్రైం: కామారెడ్డి ఏఎంసీ ఆవరణలో ఈ నెల 8 నుంచి 10వ తేదీల్లో జరిగే ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ వాల్‌పోస్టర్లను కలెక్టరేట్‌లో మంగళవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వారు వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌, కలె క్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబొద్దీన్‌, అదనపు కలెక్టర్లు చంద్రమోహన్‌, వెంకటేశ్‌ ధోత్రే, జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement