సాక్షి, అమరావతి: కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ విద్యనందించాలని తొలి భారత విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చాటి చెప్పారని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కేఎస్ బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఆజాద్ జయంతి విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. ఆజాద్ విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పారని, కులమతాలు అతీతంగా అందరూ సోదరభావంతో బతకాలన్న సందేశాన్నిచ్చారన్నారు. తన కవితల ద్వారా ప్రజల్లో దేశభక్తిని రగిలించి, బ్రిటిష్ పాలనపై పోరాటం చేసేలా ప్రేరణ ఇచ్చారన్నారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్టీసీ అధికారులు బషీర్, స్వరూపానందరెడ్డి, సామ్రాజ్యం, శోభా మంజరి పాల్గొన్నారు.
ఆర్టీసీ హౌస్లో ఆజాద్ జయంతి
Published Sun, Nov 12 2023 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement