రైతులకు అండగా ప్రభుత్వం.. | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2023 9:54 PM

- - Sakshi

రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాత నిర్ణయాలు తీసుకొని చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. రైతులకు అండగా నిలవాలనే ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం అమలు చేస్తోంది. అందులో భాగంగా మూడో విడత నిధులు నేడు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతుకు నగదు జమకానుంది. ఎవరికై నా జమకాకపోతే సంబంధిత ఆర్‌బీకేలలో సంప్రదించి లబ్ధిపొందవచ్చు.

– శివశంకర్‌ లోతేటి, పల్నాడు జిల్లా కలెక్టర్‌

Advertisement
Advertisement